కప్పు నీళ్లలో పది గులాబీ రేకలు వేసి మరిగించి, చల్లారిన తర్వాత వడపోసి, టీ స్పూన్ రోజ్ వాటర్ కలిపి ఫ్రిజ్లో ఉంచాలి. ఉదయం, సాయంత్రం ఈ నీటిలో దూదిని ముంచి దానిని ముఖానికి, చేతులకు అద్దుకొని, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల మలినాలు తొలగిపోయి, చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
No comments:
Post a Comment